పోర్టులపై జగన్ కీలక వ్యాఖ్యలు

  • తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదన్న జగన్
  • ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదని వ్యాఖ్య
  • సాక్షిలో వచ్చిన డాక్యుమెంటరీని షేర్ చేసిన జగన్
ఏపీలో పోర్టుల అభివృద్ధిపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, దాని ద్వారా జరిగే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది" అని ఆయన ట్వీట్ చేశారు. సాక్షి టీవీలో వచ్చిన "పోర్టులతో ఏపీ గతిని... స్థితిని మార్చిన జగనన్న" అనే డాక్యుమెంటరీని షేర్ చేశారు.

Jagan Mohan Reddy
Andhra Pradesh
ports development
AP ports
coastal region
economic growth
Sakshi TV
ports documentary

More Telugu News